ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన విపక్ష నేతలు

ABN, First Publish Date - 2021-06-21T19:16:24+05:30

కరోనా సమస్యలపై విపక్ష నేతలు సోమవారం కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా సమస్యలపై విపక్ష నేతలు సోమవారం కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.  కరోనా బాధితులకు నెలకు రూ.7,500 భృతి ఇవ్వాలని అఖిలపక్షం విజ్ఞప్తి చేసింది. కరోనా బాధితులను అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలు నక్కా ఆనంద బాబు, తెనాలి శ్రావణ కుమార్, కోవెలమూడి రవీంద్ర,  మహ్మద్ నసీర్, సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు...కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2021-06-21T19:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising