ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: కర్లపాలెం ఎంపీపీ పదవిపై వివాదం

ABN, First Publish Date - 2021-11-27T18:02:09+05:30

జిల్లాలోని కర్లపాలెం ఎంపీపీ పదవిపై వివాదం నెలకొంది. ఎంపీపీ అభ్యర్థిగా దొంతిబోయిన ఝాన్సీ లక్ష్మి ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కర్లపాలెం ఎంపీపీ పదవిపై వివాదం నెలకొంది. ఎంపీపీ అభ్యర్థిగా దొంతిబోయిన ఝాన్సీ లక్ష్మి ఎంపికయ్యారు. ఫలితాలు ప్రకటించేలోపే ఝాన్సీ లక్ష్మి మృతి చెందారు. దీంతో తాత్కాలిక ఎంపీపీగా యారం వనజకి బాధ్యతలు స్వీకరించారు. ఉపఎన్నికల వరకు ఎంపీపీగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలో రెండు నెలలోపే కర్లపాలెం ఎంపీపీ పదవికి ఉప ఎన్నికలు జరుగగా... చనిపోయిన ఝాన్సీలక్ష్మి కోడలు సామ్రాజ్యం గెలుపొందారు. దీంతో ప్రస్తుతం ఎంపీపీగా ఉన్న వనజను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోనరఘుపతి కోరారు. దీంతో ఆరు నెలలైనా ఎంపీపీ పదవిలో కొనసాగకపోవడంతో వనజ ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-27T18:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising