ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ మోసం చేసిందంటూ.. వినుకొండ నియోజకవర్గంలో ఫ్లెక్సీ కలకలం

ABN, First Publish Date - 2021-12-14T21:16:21+05:30

వినుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: వైసీపీ తమను మోసం చేసిందంటూ గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఈపూరు మండలం, ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో ఈ ఫ్లెక్సీ వెలసింది. మోసపోయిన వైసీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎస్సీలను ఎన్నికలలో ఓట్ల కోసం వాడుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను వదిలేశారన్నారు. అవమానించిన వారికి తగిన రీతిలో జవాబు చెబుతామని, వైసీపీ నేతలు తమ కాలనీ జోలికి వస్తే గాడిదలతో సమానంగా ఆడవాళ్లతో బుద్ది చెబుతామని ఆ ఫ్లెక్సీలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2021-12-14T21:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising