ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: రోడ్డుపై ధాన్యం పోసి రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2021-12-28T16:36:36+05:30

జిల్లాలోని పొన్నూరు మండలం మునిపల్లెలో రైతు భరోసా కేంద్రం వద్ద మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం మునిపల్లెలో రైతు భరోసా కేంద్రం వద్ద మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై వరి ధాన్యం పోసి వరి రైతులు ధర్నా చేపట్టారు. రైతుల పండించిన వరి ధాన్యం అంతా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని దూళిపాళ్ల  డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-12-28T16:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising