ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: తుళ్ళూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం

ABN, First Publish Date - 2021-12-24T16:00:48+05:30

తుళ్ళూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్ళూరు సీఐ దుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తుళ్ళూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్ళూరు సీఐ దుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గత రాత్రి 8 మంది ముస్లింలను ఓ కేసులో జడ్జి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. ఈ క్రమంలో పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని నిందితులు జడ్జి ఎదుట చెప్పారు. దీంతో నిందితులను జడ్జి గత రాత్రి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు పంపారు. నిందితుల శరీరంపై గాయాలు ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చారు. వెంటనే 8 మంది నిందితులకు రిమాండ్ రద్దు చేసిన జడ్జి... వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్‌లో నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి జడ్జి ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-12-24T16:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising