ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

guntur: ఉద్యానశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి రైతు సంఘాల యత్నం

ABN, First Publish Date - 2021-11-08T18:24:29+05:30

ఉద్యానశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి రైతు సంఘాలు యత్నించాయి. సూక్ష్మ సేద్యం రాయితీలు వైసీపీ ప్రభుత్వం ఇవ్వటం లేదని నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు:  ఉద్యానశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి రైతు సంఘాలు యత్నించాయి. సూక్ష్మ సేద్యం రాయితీలు వైసీపీ ప్రభుత్వం ఇవ్వటం లేదని నిరసనకు దిగారు. కమిషనర్ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు రైతు సంఘాలు యత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. వినతి పత్రం సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని నినాదాలు  చేశారు. ఈ క్రమంలో రైతు సంఘాలతో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు మేనేజర్ హరినాథ్ రెడ్డి చర్చించారు. రైతు సంఘాల నుంచి వినతి పత్రం స్వీకరించారు. 

Updated Date - 2021-11-08T18:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising