ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: హోంమంత్రి నియోజకవర్గంలో ఇళ్ల పేరుతో మోసం

ABN, First Publish Date - 2021-10-10T15:19:25+05:30

హోంమంత్రి నియోజకవర్గంలో ఇళ్ల పేరుతో ఓ సంస్థ మోసానికి పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: హోంమంత్రి నియోజకవర్గంలో ఇళ్ల పేరుతో ఓ సంస్థ మోసానికి పాల్పడింది. సిటిజన్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ పేరుతో ఇల్లు కట్టిస్తామని పేదల నుంచి  పెద్ద మొత్తంలో నగదును సంస్థ వసూలు చేసింది. అయితే నెలల గడుస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు వట్టిచెరుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ భీమీనేని వెంకట లక్ష్మి చేబితేనే డబ్బులు కట్టామని బాధితులు వాపోతున్నారు. 

Updated Date - 2021-10-10T15:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising