ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్నాడులో వరదలకు మరో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-09-03T18:54:14+05:30

జిల్లాలోని పల్నాడులో వరదలకు మరో వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని పల్నాడులో వరదలకు మరో వ్యక్తి మృతి  చెందాడు. వెల్దుర్తి మండలంలో వాగు దాటుతూ తమావతు శ్రీను(40) మృతి  చెందాడు. శ్రీరంపురంతండా - బోదలవీడు గ్రామాల మధ్యన ఉన్న ఉప్పలవాగులో శ్రీను  కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో ఈత కొడుతూ వాగు దాటే ప్రయత్నం చేసినప్పటికీ వరద ఉదృతికి నీటి మునిగి శ్రీను ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల క్రితం దాచేపల్లి మండలం కేసానపల్లి వద్ద వాగులో దుర్గి శ్రీనివాస రావు (40)గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటికి అతని ఆచూకి ఇంకా లభించలేదు. మరోవైపు ఎగువ కురిస్తున్న వర్షాలకు  వాగులు పొంగిపొర్లుతున్నాయి.

Updated Date - 2021-09-03T18:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising