ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచినీటి కోసం రోడ్డెక్కిన పల్నాడు వాసులు

ABN, First Publish Date - 2021-08-31T17:52:20+05:30

మంచినీటి కష్టాలతో పల్నాడు వాసులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలోని దాచేపల్లి మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మంచినీటి కష్టాలతో పల్నాడు వాసులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలోని దాచేపల్లి మండలం నడికూడిలో మంచినీటి కోసం మహిళలు నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు హామీలతో అధికారులు సరిపెడుతున్నారు. చివరకు మంచినీటి కష్టాలతో విసుగుచెందిన మహిళలు రోడ్డెక్కి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-31T17:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising