Gunturలో యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-08-24T14:48:52+05:30
జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం రైల్వే ట్రాక్పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం రైల్వే ట్రాక్పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విజయవాడకు చెందిన వార్డు వాలెంటీర్ షేక్ లాల్ జాన్ బాషాగా గుర్తించారు. పురుగు మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-08-24T14:48:52+05:30 IST