ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gunturలో యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-08-24T14:48:52+05:30

జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విజయవాడకు చెందిన వార్డు వాలెంటీర్ షేక్ లాల్ జాన్ బాషాగా గుర్తించారు. పురుగు మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-08-24T14:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising