ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: రౌడీషీటర్ తరుణ్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

ABN, First Publish Date - 2021-06-17T18:23:49+05:30

తెనాలిలో అమరావతి కాలనీకి చెందిన రౌడీ షీటర్ చప్పిడి తరుణ్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తెనాలిలో అమరావతి కాలనీకి చెందిన రౌడీ షీటర్ చప్పిడి తరుణ్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన రౌడీ షీటర్ షేక్ అక్బర్, అతని మిత్రులు రాజశేఖర్,  ఈశ్వర్ చరణ్ రెడ్డిలను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరు పరుస్తునట్లు డీఎస్పీ కే.స్రవంతి రాయ్ వెల్లడించారు.

Updated Date - 2021-06-17T18:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising