ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరండల్‌పేట స్టేషన్‌లో మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-05-12T17:58:29+05:30

మంత్రి శీదిరి అప్పలరాజుపై అరండల్ పేట స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మంత్రి సీదిరి అప్పలరాజుపై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రాష్ట్రంలో ఎన్‌440కే వైరస్ విజృంభిస్తుందని ప్రచారం చేశారని... మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారని, తప్పుడు ప్రచారం చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ అరండల్ పేట సీఐకు బొంగలరాలబీడు చెందిన దేవదాసు కాలే ఫిర్యాదు అందజేశారు. దేవదాసుకు టీడీపీ నేతలు శ్రావణ కుమార్, కోవెలమూడి రవీంద్ర, కనపర్తి, చిట్టిబాబు, మానుకొండ మద్దతు తెలిపారు.

Updated Date - 2021-05-12T17:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising