ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుండూరు ఎస్‌ఐ శ్రావణి మృతి

ABN, First Publish Date - 2021-05-12T13:25:58+05:30

జిల్లాలోని చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి( 35) మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతు తెల్లవారుజామున మరణించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని చుండూరు ఎస్ఐ  పిల్లి శ్రావణి( 35) మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతు తెల్లవారుజామున మరణించింది. గత శనివారం కానిస్టేబుల్ రవీంద్రతో కలసి శ్రావణి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శ్రావణీ 2018 బ్యాచ్ ఎస్ఐ. నరసరావుపేటలో దిశ పోలీసు స్టేషన్‌లో తొలి పోస్టింగ్ వచ్చింది. చుండూరు పోలీసు స్టేషన్లలో ఎస్ఐ శ్రావణీ ఏడు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు బలవన్మరణానికి యత్నించిన కానిస్టేబుల్ రవీంద్ర ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Updated Date - 2021-05-12T13:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising