ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల డబ్బులతోనే సంగం డైయిరీ అభివృద్ధి: యడ్లపాటి

ABN, First Publish Date - 2021-04-23T18:17:56+05:30

రైతుల డబ్బులు తోనే సంగం డైయిరీ అభివృద్ధి చెందిందని సంగం డైయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపాటి వెంకట్రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రైతుల డబ్బులు తోనే సంగం డైయిరీ అభివృద్ధి చెందిందని సంగం డైయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపాటి వెంకట్రావు తెలిపారు. రైతులు పాలు పోసిన డబ్బులతో డైయిరీకి భూములు కొన్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న డైయిరీ ఛైర్మన్ అరెస్ట్ సరికాదని...తక్షణమే ఛైర్మన్ దూళిపాళ్ళను విడుదల చేయాలని యడ్లపాటి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-23T18:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising