వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించలేదనే అక్కసుతో...
ABN, First Publish Date - 2021-03-02T18:07:58+05:30
జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయి.
గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పమిడిపాడులో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించలేదని అక్కసుతో 150 మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లను వైసీపీ నేతలు నిలిపివేశారు. వైసీపీ నేతల అరాచకాన్ని నరసరావుపేట సబ్ కలెక్టర్, ఎంపీడీఓకి పమిడిపాడు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-03-02T18:07:58+05:30 IST