ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు...పట్టుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2021-02-25T19:17:23+05:30

పాల వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్‌ను అరండల్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పాల వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్‌ను  అరండల్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  శారదాకాలనీకి చెందిన మరియమ్మ  అనే మహిళ అధిక ధరకు పీడీఎస్ రైస్‌ను విక్రయించేందుకు నిల్వ చేస్తోంది. మరియమ్మకు మరో ఐదుగురు వ్యక్తులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీడీఎస్ రైస్‌ను అక్రమంగా తరలిస్తుండగా  వాహనాలతో సహా రైస్ సీజ్ చేసి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీడీఎస్ రైస్ విలువ రూ.35లక్షలుగా తెలుస్తోంది. వాహనాలు సీజ్ చేసినట్టు డిఎస్పీ సుప్రజ తెలిపారు. 

Updated Date - 2021-02-25T19:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising