ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.50 కోసం ఘర్షణ...వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-01-21T12:58:03+05:30

ల్లాలోని సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పాల డైరిలో రూ.50 అప్పు విషయంలో యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పాల డైరిలో రూ.50 అప్పు విషయంలో యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. గుమస్తా బాజి అనే యువకుడిపై మిగిలిన వారు పిడిగుద్దులతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాజి రోడ్డుపై కుప్పకూలి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా బాజీ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-21T12:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising