ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూపుదేవాలయాల పాలకమండలి చైర్మన్‌గా నారాయణరెడ్డి

ABN, First Publish Date - 2021-07-26T06:01:09+05:30

లాలాపేట గ్రూపు దేవాలయాల పరిధిలోని వెంకటేశ్వరస్వామి, జగన్నాథస్వామి, ఆంజనేయస్వామి దేవస్థానాలకు నూతన పాలకమండలి ఆదివారం కొలువుతీరింది.

సభలో ప్రసంగిస్తున్న మేయర్‌ కావటి, వేదికపై ఎమ్మెల్యే ముస్తఫా, పాలకవర్గ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (కార్పొరేషన్‌), జూలై 25: లాలాపేట గ్రూపు దేవాలయాల పరిధిలోని వెంకటేశ్వరస్వామి, జగన్నాథస్వామి, ఆంజనేయస్వామి దేవస్థానాలకు నూతన పాలకమండలి ఆదివారం కొలువుతీరింది. పాలకమండలి చైర్మన్‌గా పి. జయప్రకాష్‌నారాయణరెడ్డిని పాలకవర్గసభ్యులు ఎన్నుకున్నారు. సభ్యులుగా కండె విశాలాక్షి, వెంకటజ్యోతి, గోరంట్ల నరేష్‌కుమార్‌, గంజి రామకోటేశ్వరరావు, పధ్మనాభుని వీరవెంకట రత్నం, చూరబోయిన శ్రీనివాసులు, ఐలా అనిత, జగన్నాధ శివకుమారిలతోపాటు ఎక్స్‌ అపీషియో మెంబర్‌గా ప్రసాద్‌ను ఎన్నుకున్నారు. పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆలయ సహాయ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు నిర్వహించారు. తొలుత సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం పాలక మండలి చైర్మన్‌గా జయప్రకాష్‌ నారాయణరెడ్డిని లాంఛనంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్‌ కావటి శివనాగమనోహర్‌ నాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-26T06:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising