ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిజోరం గవర్నర్‌కి పోలీసుల గౌరవవందనం

ABN, First Publish Date - 2021-10-30T04:46:36+05:30

మిజోరం రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబుకు అర్బన్‌ పోలీసులు గౌరవవందనం సమర్పించారు.

మిజోరం రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆర్‌డీవో, పోలీసుల గౌరవ వందనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మిజోరం రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబుకు అర్బన్‌ పోలీసులు గౌరవవందనం సమర్పించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని నవభారతనగర్‌లోని బంధువుల నివాసానికి గవర్నర్‌ హరిబాబు రాగా గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, తూర్పు తహసీల్దార్‌ శ్రీకాంత, డీఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T04:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising