ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా కాశీ విశ్వేశ్వరుని ఆలయ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2021-06-22T06:36:03+05:30

సత్తెనపల్లి మండలంలోని కట్టమూరులో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, గండ్లూరులోని బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం కన్నుల పండుగగా జరిగాయి.

ఆలయ ప్రతిష్ఠలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్గొన్న జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

సత్తెనపల్లి రూరల్‌, జూన్‌ 21: సత్తెనపల్లి మండలంలోని కట్టమూరులో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, గండ్లూరులోని బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం కన్నుల పండుగగా జరిగాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో పాటు విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, విశ్రాంత జిల్లా జడ్జి మందడి చలపతిరావు, సత్తెనపల్లి రెండో అదనపు కోర్టు జడ్జి నరేంద్రరెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుమారు 200 సంవత్సరాల చరిత్రగల ఈ ఆలయాన్ని దాతల సహకారంతో రూ.2 కోట్లతో పునఃనిర్మించారు.  


Updated Date - 2021-06-22T06:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising