ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?

ABN, First Publish Date - 2021-08-26T05:26:20+05:30

పంటల బీమా నిధుల స్వాహాపై కలెక్టర్‌, జేడీ, మంత్రి, కమిషనర్‌లకు మూడుసార్లు ఫిర్యాదు చేశాం.. అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులతో మాట్లాడుతున్న కారంపూడిపాడు గ్రామస్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీమా నిధుల స్వాహాపై రైతుల ఆగ్రహం

గుంటూరు, వట్టిచెరుకూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పంటల బీమా నిధుల స్వాహాపై కలెక్టర్‌, జేడీ, మంత్రి, కమిషనర్‌లకు మూడుసార్లు ఫిర్యాదు చేశాం.. అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ చందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంటూరు ఏడీ శ్రీనివాసరావు, ఏంఎవో లక్ష్మిని  కలిసి మాట్లాడారు. రైతులు తోటకూర రత్తయ్య, వెంకటస్వామి, శంకరరావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాహా సొమ్మును రికవరిచేస్తామని ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. 


Updated Date - 2021-08-26T05:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising