ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెంపుతో బతుకే భారం

ABN, First Publish Date - 2021-09-03T06:27:16+05:30

కరోనాతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పెట్రోల్‌, డీజిల్‌, ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యావసరాల ధరలు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం బతుకే భారంగా మార్చిందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

తెనాలి శ్రావణ్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కరోనాతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పెట్రోల్‌, డీజిల్‌, ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యావసరాల ధరలు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం బతుకే భారంగా మార్చిందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.  గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ విద్యుత చార్జీలను పెంచి ప్రజలపై సీఎం జగన మోయలేని భారం మోపారన్నారు. వైసీపీ నేతల లూటీకి, దుబారాకు విద్యుత వినియోగదారులు మోయలేని భారం మోయాలా అని ప్రశ్నించారు. జగన రెండున్నరేళ్ల పాలనలో పెంచిన విద్యుత ఉత్పత్తి సామర్థ్యము సున్నా అని తెలిపారు. 

 

Updated Date - 2021-09-03T06:27:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising