ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్య విలువలకు వైసీపీ పాతర

ABN, First Publish Date - 2021-03-02T05:42:14+05:30

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

పొన్నూరుటౌన్‌, మార్చి1: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ ఆరోపించారు.  సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడుకి ఉన్న హక్కులను కాలరాయాలని ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నించటం దానికి ప్రభుత్వ అధికారులు సహకరించటం హేయమైన చర్య అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని నిర్బంధించటంలో చూపించే ఉత్సాహం పాలనలో చూపిస్తే బాగుటుందని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత చేస్తున్న పోరాటాలతో పాలకుల అసమర్ధత బయటపడుతుందనే భయంతోనే ఈ విధంగా నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని నాశనం చేసి సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, రాష్ర్టాభివృద్ధిని కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 


Updated Date - 2021-03-02T05:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising