ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి

ABN, First Publish Date - 2021-07-08T06:26:21+05:30

కరోనా కష్టకాలంలో సామాన్యులపై పెనుభారంగా మారిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు.

సంతకాలను సేకరిస్తున్న లింగంశెట్టి, వినయ్‌కుమార్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి

గుంటూరు, జూలై 7: కరోనా కష్టకాలంలో సామాన్యులపై పెనుభారంగా మారిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వినియోగదారుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ట్రావెలర్స్‌ బంగ్లా సెంటర్‌లోని పెట్రోల్‌ బంకు ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలను అదుపు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఏపీసీసీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్‌  మాట్లాడుతూ పెట్రో ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని నిలువునా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అడవి ఆంజనేయులు, బొట్ల బ్రహ్మం, రాము, కేకే గుప్తా, నాగమల్లేశ్వరరావు, శ్రీను, మద్ది శ్రీనివాస్‌ తదితరులున్నారు.  


Updated Date - 2021-07-08T06:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising