ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-06-20T05:20:25+05:30

కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి

పెదకూరపాడు, జూన్‌ 19: కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో శనివారం పార్టీనేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే వరుస విపత్తులతో నష్టపోయిన అన్నదాతలకు ధాన్యం బకాయిలు సరైన సమయంలో చెల్లించక పోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాపు నమోదు సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పంటల ఉత్పత్తులను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని వివరించారు.  సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ రామ్‌గోపాలరావు, మద్దిరాల గంగాధర్‌, మాదినేని వెంకటరావు, ఏసుపాదం, మంచినేని రాజా, బత్తుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-20T05:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising