ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: శబరి, గోదావరి నదులలో పెరుగుతున్న నీటిమట్టం

ABN, First Publish Date - 2021-09-30T13:35:52+05:30

భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని శబరి, గోదావరి నదులలో నీటి మట్టం పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని శబరి, గోదావరి నదులలో నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నలభై మూడు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కూనవరం వద్ద  వరద ముఫ్ఫై తొమ్మిది అడుగులకు చేరింది. కూనవరం మండలం కోండ్రాజుపేట కాజ్ వే పైన వరదనీరు చేరడంతో  పన్నెండు గ్రామాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకులేరు వాగు రహదారిపైకి చేరడంతో వి.ఆర్.పురం, చింతూరు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అకాల వరదలతో వరి మిర్చి పంటలు ముంపుకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-09-30T13:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising