ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-01-19T05:28:06+05:30

జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఈ నెల 25వ తేదీన జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో సి.చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు.

కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్‌వో సీ చంద్రశేఖర్‌రెడ్డి

గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఈ నెల 25వ తేదీన జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో సి.చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ నూతనంగా ఓటుహక్కు పొందిన ఓటర్లు, సీనియర్‌ సిటిజన్స్‌ని ప్రత్యేకంగా వేడుకలకు ఆహ్వానించాలని సూచించారు. సమావేశంలో డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐవో జెడ్‌ఎస్‌ రామచంద్రరావు, గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising