ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించాలి

ABN, First Publish Date - 2021-01-25T05:59:57+05:30

విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడానికే చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్‌ ఏఎంవో సుభాని పేర్కొన్నారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), జనవరి 24: విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడానికే చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్‌ ఏఎంవో సుభాని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠశాలస్థాయి విద్యార్థులకు చదవడం మాకిష్టం కార్యాక్రమం నిర్వహించారు.  అసిస్టెంట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ ఇర్షాద్‌బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising