ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన డీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-05-09T05:34:37+05:30

డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) సెమిస్టర్‌ పరీక్షలు శనివారం ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యడ్లపాడు, మే 8: డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) సెమిస్టర్‌ పరీక్షలు శనివారం ముగిశాయి. 2019-21 విద్యాసంవత్సరం అభ్యసించే విద్యార్థులకు ఈ నెల 3వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలను విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. బాపట్ల, గుంటూరు, నరసరావుపేట, బోయపాలెం డైట్‌ కళాశాలలో ఆరురోజులపాటు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 609 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 42 మంది గైర్హాజరయ్యారు.

Updated Date - 2021-05-09T05:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising