ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరం మిర్చిసాగుకు రూ.99 వేల రుణం

ABN, First Publish Date - 2021-01-19T05:30:00+05:30

ఎకరం మిర్చి సాగుకు బ్యాంకులు రూ.99 వేలు రుణంగా ఇస్తాయని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న చైర్మన్‌ రాము
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎకరం మిర్చి సాగుకు బ్యాంకులు రూ.99 వేలు రుణంగా ఇస్తాయని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు. గుంటూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్‌ సహకార భవన్‌లో మంగళవారం 2021-22 పంట రుణాల పరిమితిని ఖరారు చేసే సాంకేతిక కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.   ప్రతి ఏటా వ్వవసాయ ఖర్చులు పెరుగుతున్నాయని, దానికి అనుగుణంగా బ్యాంకులు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పెంచాల న్నారు. బ్యాంకులు పంటలకు పూర్తి స్థాయిలో రుణాలు ఇవ్వకపోవటం వల్ల రైతన్నలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌డీఎం ఈదర రాంబాబు మాట్లాడుతూ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ జిల్లాలో ఎక్కువగా వుందన్నారు. సమావేశంలో నాబార్డు ఏజీఎం కార్తీక్‌, బ్యాంకు సీఈవో కృష్ణవేణి తదితరులు ప్రసంగించారు.


Updated Date - 2021-01-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising