ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఎలక్ర్టీషియన్‌ మృతి

ABN, First Publish Date - 2021-12-04T05:23:48+05:30

విద్యుత్‌ మరమ్మత్తులు చేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుత్‌షాక్‌కు గురై ఎలక్ట్రీషియన్‌ మృతిచెందాడు.

మహబూబ్‌జానీబాషా(పాతచిత్రం)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిడుగురాళ్ల, డిసెంబరు 3: విద్యుత్‌ మరమ్మత్తులు చేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుత్‌షాక్‌కు గురై ఎలక్ట్రీషియన్‌ మృతిచెందాడు. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఓ ఇంటికి విద్యుత్‌ వైర్లు బిగించేందుకు విద్యుత్‌ శాఖ వారిని పిలిపించారు. లైన్‌మేన్‌ తన వెంట షేక్‌ మహబూబ్‌ జానీబాషా(20) అనే వ్యక్తిని తీసుకువచ్చాడు. పనిచేస్తున్న సమయంలో బాషా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  మృతుడి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు బ్రాహ్మణపల్లి గ్రామ విద్యుత్‌ లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చరణ్‌ తెలిపారు. 

 

Updated Date - 2021-12-04T05:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising