ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-04-18T05:36:17+05:30

నూజెండ్లలో శనివారం విద్యుత్‌ షాక్‌తో గ్రామానికి చెందిన పల్లపు సుబ్బులు(55) అనే మహిళ మృతి చెందింది.

సుబ్బులు(పాతచిత్రం)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజెండ్ల, ఏప్రిల్‌ 17: నూజెండ్లలో శనివారం విద్యుత్‌ షాక్‌తో గ్రామానికి చెందిన పల్లపు సుబ్బులు(55) అనే మహిళ మృతి చెందింది. ఆరు బయట నిద్రించేందుకు ప్రహరీ గేటుకు ఉన్న ఇనుప గేటు నుంచి విద్యుత్‌ బోర్డుకు ప్లెగ్‌ పెట్టి టేబుల్‌ ఫ్యాన్‌ రోజూ వినియోగిస్తుండేది. ఉదయాన్నే 5:30 గంటల సమయంలో నిద్ర లేచిన ఆమె గేటు తీసే క్రమంలో ఇనుప గేటు మధ్య టేబుల్‌ ఫ్యాన్‌ వైరు నలిగి షాక్‌కు గురైంది. ఆమెను రక్షించేందుకు కుమారుడు వీరాంజనేయులు ప్రయత్నించగా అతడు కూడా స్వల్పంగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ప్రధాన లైన్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపి వేసి సుబ్బులును వినుకొండ తరలించగా మార్గమధ్యలోను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 


Updated Date - 2021-04-18T05:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising