ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:22:58+05:30

మండలంలోని నరగాయపాలెంలో మట్టి తోలుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగెలు తగలడంతో డైవ్రర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వినుకొండటౌన్‌, జనవరి 15: మండలంలోని నరగాయపాలెంలో మట్టి తోలుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగెలు తగలడంతో డైవ్రర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలివి..  పోట్లూరుకు చెందిన చల్లా రామాంజనేయులు(37) మండలంలోని నరగాయపాలెంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణానికి మట్టి తోలుతున్నాడు. గురువారం మట్టి అన్‌లోడ్‌ చేసే సమయంలో ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధులువు పట్టణంలోని శివయ్యస్థూపం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-16T05:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising