ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వామినాథన్‌ కమిషన్‌ను అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-01-27T05:57:32+05:30

స్వామినాథన్‌ కమిషన్‌ను అమలుచేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ నారాయణ అన్నారు.

బహిరంగసభలో మాట్లాడుతున్న నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ 

వినుకొండటౌన్‌, జనవరి 26 : స్వామినాథన్‌ కమిషన్‌ను అమలుచేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ నారాయణ అన్నారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న పోరాటాలకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో వినుకొండలో మంగళవారం ట్రాక్టర్‌, ఆటో ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో  పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ పోరాట పటిమతో మరణాలను సైతం లెక్కచేయకుండా రైతులు పోరాటాలు సాగిస్తున్నారన్నారు. నాడు బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా ప్రజానీకం పోరాటాలు చేస్తే నేడు చట్టాల విముక్తి కోసం రైతులు పోరాటాలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేసులకు భయపడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో బైబిల్‌, కేంద్రంలో భగవత్‌గీతను చూపి కాలం గడుపుతున్న ఈ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు సరైన సమయంలో సరిగ్గా బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, సీపీఐ ఏరియా ప్రధానకార్యదర్శి మారుతివరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising