ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ విధానాలకు వ్యతిరేఖంగా పోరాడాలి

ABN, First Publish Date - 2021-10-22T05:21:20+05:30

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న మోదీ విధానాలకు వ్యతిరేఖంగా ప్రతిఒక్కరూ పోరాడాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), అక్టోబరు 21: దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న మోదీ విధానాలకు వ్యతిరేఖంగా ప్రతిఒక్కరూ పోరాడాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తపేట మల్లయ్య లింగంభవనలో గురువారం వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సీపీఐ కార్యదర్శులకు జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. విశాఖ ఉక్కును కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి, రాదాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising