ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-12-01T06:19:43+05:30

జిల్లాలో కొత్తగా 15 మందికి కరోనా వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 15 మందికి కరోనా వైరస్‌ సోకింది. మంగళవారం నిర్వహించిన 1,456 కరోనా టెస్టుల్లో 1.03 శాతం మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. కొత్తగా గుంటూరు నగరంలో 5, మంగళగిరిలో 2, తుళ్లూరులో 2, నరసరావుపేటలో 2, సత్తెనపల్లిలో 1, తాడేపల్లిలో 1, ఈపూరులో 1, కొల్లూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 



Updated Date - 2021-12-01T06:19:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising