ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-10-29T05:46:20+05:30

కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాజిటివ్‌ శాతం 1.62గా నమోదు


గుంటూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది. గురువారం ఉదయం వరకు 1,787 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగగా 29 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. పాజిటివ్‌ శాతం 1.62గా నమోదైంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిలో 32 మంది కోలుకోవడంతో క్రియాశీలక కరోన కేసుల సంఖ్య 380కి తగ్గింది. కొత్తగా గుంటూరు నగరంలో 8, తెనాలిలో 4, పొన్నూరులో 3, నిజాంపట్నంలో 2, రెంటచింతలలో 2, మంగళగిరిలో 2, అమరావతిలో 1, తాడేపల్లిలో 1, తాడికొండలో 1, దాచేపల్లిలో 1, బొల్లాపల్లిలో 1, నరసరావుపేటలో 1, దుగ్గిరాలలో 1, రేపల్లెలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ టి.జయసింహా తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా గురువారం రికార్డు స్థాయిలో 50,322 మందికి తొలి డోసు, 24,444 మందికి రెండో డోసు టీకా వేసినట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-29T05:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising