ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

78 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-10-21T05:38:48+05:30

జిల్లాలో కొత్తగా 78 మందికి కరోనా వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 78 మందికి కరోనా వైరస్‌ సోకింది. బుధవారం ఉదయం వరకు 2,335 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 3.34 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌ నుంచి 44 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసుల సంఖ్య 611కి చేరింది. గుంటూరులో 26, చిలకలూరిపేటలో 6, నరసరావుపేటలో 5, తాడికొండలో 5, మంగళగిరిలో 3, పొన్నూరులో 3, రేపల్లెలో 3, తెనాలిలో 3, మేడికొండూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, బాపట్ల, కాకుమాను, మాచర్ల, రెంటచింతల, బాపట్ల, కాకుమానులో రెండేసి, పిడుగురాళ్ల,  అమరావతి, గుంటూరు రూరల్‌, వట్టిచెరుకూరు, నకరికల్లు, రొంపిచర్ల, భట్టిప్రోలు, కర్లపాలెం, నగరం, పిట్టలవానిపాలెంలో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఛార్జ్‌ అధికారి టీ జయసింహ తెలిపారు.   బుధవారం 24,388 మందికి తొలి డోసు, 21,484 మందికి రెండో డోసు టీకా వేసినట్లు తెలిపారు.  


Updated Date - 2021-10-21T05:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising