ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-01-27T05:33:49+05:30

జిల్లాలో మం గళవారం ఉదయం వరకు విడుదలైన శాంపిల్స్‌ ఫలితాల్లో 22 మందికి కరోనా వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జన వరి 26 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో మం గళవారం ఉదయం వరకు విడుదలైన శాంపిల్స్‌ ఫలితాల్లో 22 మందికి కరోనా వైరస్‌ సోకింది. గుంటూరు నగరంలో ఐదుగురు, కొల్లిపరలో నలుగురు, తాడేపల్లిలో ముగ్గురు, మంగళగరి, నాదెండ్ల, పొన్నూరులో ఇద్దరికి, అమరావతి, గుంటూరు రూరల్‌, పెదనందిపాడు, తాడికొండలో ఒక్కొక్కరికి వైరస్‌ వైరస్‌ సోకినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో కొవిడ్‌-19 సోకిన వారి సంఖ్య 77,046కి చేరింది. 


Updated Date - 2021-01-27T05:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising