ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాశ్వత గృహ నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెర: Mastan

ABN, First Publish Date - 2021-12-08T16:53:20+05:30

శాశ్వత గృహ నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెర తీసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: శాశ్వత గృహ నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెర తీసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్లలో ఎక్కడ లేని విధంగా వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో మోసగిస్తున్నారన్నారు. ఒక్క ఇల్లు కూడా కట్టని ముఖ్యమంత్రికి ఓటీఎస్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన జగన్ నేడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. లోన్ ద్వారా తీసుకుని నిర్మించుకున్న ఇళ్ళను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఎందుకు మాట తప్పారని నిలదీశారు. జగన్ చేతకాని తనం వలన ప్రజలపైన నిప్పుల గుంపటి పెట్టారన్నారు. ప్రజలపై ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. సీఎం జగన్‌కు ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒత్తిడికి గురౌతున్న ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని మస్తాన్ వలి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-08T16:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising