ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ

ABN, First Publish Date - 2021-03-05T05:57:31+05:30

తమచేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేశారని సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 6వ వార్డు టీడీపీ అభ్యర్థి కోటేశ్వరి, 25వార్డు జనసేన అభ్యర్థి కె.అనురాధా తెలిపారు.

విజయవాడలో ఎస్‌ఈసీ కలిసిన కోటేశ్వరి, అనురాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ వెళ్లి ఎస్‌ఈసీకు అభ్యర్థుల ఫిర్యాదు 

సత్తెనపల్లి, మార్చి 4: తమచేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేశారని సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 6వ వార్డు టీడీపీ అభ్యర్థి కోటేశ్వరి, 25వార్డు జనసేన అభ్యర్థి కె.అనురాధా తెలిపారు. ఈ మేరకు వారిద్దరూ గురువారం విజయవాడలో ఎస్‌ఈసీని కలసి పిర్యాదు చేశారు. తాము పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి ఉపసంహరణపత్రాలు అందించలేదని, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. వారి వెంట తెలుగుయువత రాష్ట్రనాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, జనసేన నేత కొమ్మిశెట్టి సాంబశివరావు, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-03-05T05:57:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising