ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

ABN, First Publish Date - 2021-05-05T05:10:48+05:30

చెరువులో పడి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన చెరుకుపల్లిలో చోటు చేసుకుంది.

చెరువులో పడి మృతి చెందిన రవితేజ, మోహనకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెరుకుపల్లి, మే 4: చెరువులో పడి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన చెరుకుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గౌడపాలెంకు చెందిన లచ్చి రవితేజ(21), వాకా మోహనకృష్ణ(15) స్థానిక రామయ్య చెరువులో ఎడ్ల బండి కడగడానికి వెళ్ళారు. బండి అదుపు తప్పి తిరగపడడంతో రవితేజ, మోహనకృష్ణ చెరువులో పడి నీట మునిగి మృతిచెందారు. యువకులు మృతిచెందడంతో గౌడపాలెంలో విషాదం అలముకొంది.  


Updated Date - 2021-05-05T05:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising