ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగేశ్వరరావు మృతి కళా రంగానికి తీరని లోటు

ABN, First Publish Date - 2021-04-17T06:04:23+05:30

సాంస్కృతిక దిగ్గజం వైకే నాగేశ్వరరావు మృతి కళా రంగానికి తీరని లోటని ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌ అన్నారు.

నాగేశ్వరరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సినీ రచయిత సాయిమాధవ్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి అర్బన్‌, ఏప్రిల్‌ 16 : సాంస్కృతిక దిగ్గజం వైకే నాగేశ్వరరావు మృతి కళా రంగానికి తీరని లోటని ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సాహిత్య సంస్థ కళల కాణాచి ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. వైకే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి షేక్‌ జానీబాషా మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను విరివిగా నిర్వహించే వారిలో వైకే ఒకరని ఆయన మృతి కళారంగానికి తీరని లోటన్నారు. చెరుకుమల్లి సింగారావు, గోపరాజు విజయ్‌, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T06:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising