ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీల సంక్షేమానికి కేంద్రం పథకాలు

ABN, First Publish Date - 2021-10-29T05:27:51+05:30

కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు.

రామకృష్ణను సత్కరిస్తున్న మైనార్టీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(సంగడిగుంట): కేంద్ర  ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని బీజేపీ  పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మైనార్టీ మోర్చా నాయకులు నాగుల్‌ మీరా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేల కోట్ల రూపాయల వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిపై రాజీలేని పోరాటం చేయాలని సూచాంచారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా పార్లమెంట్‌ ఇనచార్జి షేక్‌ అబ్దుల్‌ ఖుద్దుస్‌, జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎం బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలి తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2021-10-29T05:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising