ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులైనవారికి ఇళ్ల స్థలాలు అందలేదు..

ABN, First Publish Date - 2021-02-01T06:20:56+05:30

నిజమైన పేదలకు స్థలాలు అందలేదంటూ మండల కేంద్రం భట్టిప్రోలు పంచాయితీ పరిధిలోని అద్దేపల్లి గ్రామస్తులు వైసీపీ నాయకులను నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ నాయకులను నిలదీసిన గ్రామస్తులు 


భట్టిప్రోలు, జనవరి 31 : నిజమైన పేదలకు స్థలాలు అందలేదంటూ మండల కేంద్రం భట్టిప్రోలు పంచాయితీ పరిధిలోని అద్దేపల్లి గ్రామస్తులు వైసీపీ నాయకులను నిలదీశారు.  పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులతో ర్యాలీగా బయలుదేరేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు అద్దేపల్లి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఇళ్ళ స్థలాల కేటాయింపులో  మోసం జరిగిందని నిలదీశారు.  అవాక్కయిన నేతలు అందరికి వస్తాయి ఇస్తామంటూ అక్కడ నుంచి జారుకున్నారు.

Updated Date - 2021-02-01T06:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising