ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాలూప్రసాద్‌యాదవ్‌ కోలుకోవాలని పూజలు

ABN, First Publish Date - 2021-02-01T06:25:57+05:30

బిహార్‌ మాజీముఖ్యమంత్రి, ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ బాపట్ల యాదవ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొబిషనల్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఆదివారం దర్శి పెదమస్తాన్‌ నగర్‌లోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏరియావైద్యశాలలో పండ్లు పంపిణీ చేస్తున్న యాదవ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొబిషనల్స్‌ అసోసియేషన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల, జనవరి 31: బిహార్‌ మాజీముఖ్యమంత్రి, ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ బాపట్ల యాదవ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొబిషనల్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఆదివారం దర్శి పెదమస్తాన్‌ నగర్‌లోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు గొర్ల శ్రీనివాసరావుతో పాటు ఆవుల వెంకటేశ్వర్లు, లంబు సాంబయ్య, ఇందేటి వెంకటేశ్వరరావు, గొర్ల ఆంజనేయప్రసాద్‌, పట్టెం చెంచు పున్నయ్య, యంపరాల వాసు, యలవల సాహిత్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-01T06:25:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising