ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-27T05:58:40+05:30

భార్య కాపురానికి రావటంలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నిడుముక్కలలో మంగళవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడికొండ, జనవరి 26: భార్య కాపురానికి రావటంలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నిడుముక్కలలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడికొండూరు మండలం మందపాడుకు చెందిన మేరుగ మరియదాసు(50)కు తాడికొండ మండలం నిడుముక్కలకు చెందిన నాగమణితో 30  ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆర్థిక సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. ఇద్దరు గుంటూరులో వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే భార్యను కాపురానికి రావాలని అడుగగా రాలేదు. ఈ క్రమంలో  ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గ్రంధి వెంకటాద్రి తెలిపారు.

Updated Date - 2021-01-27T05:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising