ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తిలోడు మాటున ఎర్రచందనం

ABN, First Publish Date - 2021-04-18T05:41:55+05:30

పత్తిలోడు లారీలో అక్రమంగా ఎర్రచందనాన్ని గుట్టుగా తరలిస్తున్న వైనాన్ని పోలీసులు రట్టు చేశారు. నెల్లూరు నుంచి ఢిల్లీ వైపుతో వెళ్తున్న ఓ లారీలో పోలీసులు తనిఖీలు చేయగా ఎర్రచందనాన్ని గుర్తించారు.

ఎర్రచందనం తరలిస్తున్న వ్యక్తుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ ప్రభాకరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.51 లక్షల విలువైన 141 దుంగలు స్వాధీనం

పిడుగురాళ్ల, ఏప్రిల్‌ 17: పత్తిలోడు లారీలో అక్రమంగా ఎర్రచందనాన్ని గుట్టుగా తరలిస్తున్న వైనాన్ని పోలీసులు రట్టు చేశారు. నెల్లూరు నుంచి ఢిల్లీ వైపుతో వెళ్తున్న ఓ లారీలో పోలీసులు తనిఖీలు చేయగా ఎర్రచందనాన్ని గుర్తించారు. పిడుగురాళ్ల తహసీల్దారు కార్యాలయ సమీపంలో లారీని ఆపి తనిఖీలు చేయగా 141 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుబ్రమణ్యేశ్వరరెడ్డి, రజారాంపలని, ఆవుల వెంకయ్య, వడివేల్‌ రాజామూర్తి, అక్కల రమేష్‌, వేముల వెంకటేశ్వర్లను పట్టుకొని వారి నుంచి 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ ప్రభాకరరావు తెలిపారు.  దుంగల విలువ రూ.51,32,500లుగా అటవీశాఖాధికారులు నిర్థారించారు. లారీని సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-04-18T05:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising