ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణపవరంలో భారీ చోరీ

ABN, First Publish Date - 2021-06-20T05:22:14+05:30

మండలంలోని చవిటిపాలెంలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగుచూసింది. ఓ ఇంట్లోని బీరువా పగలగొట్టి సుమారు రూ.1.5లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.

చోరీ జరిగిన ఇంటిలో పరిశీలిస్తున్న డీఎస్పీ విజయభాస్కరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాదెండ్ల, జూన్‌ 19: మండలంలోని చవిటిపాలెంలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగుచూసింది. ఓ ఇంట్లోని బీరువా పగలగొట్టి సుమారు రూ.1.5లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చవిటిపాలేనికి చెందిన కావూరు మోహనరావు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం వినుకొండలో ఉంటున్న అతని కుమారుడి వద్దకు వెళ్లాడు. అక్కడినుంచి శనివారం చవిటిపాలెంలోని తన ఇంటికి శనివారం రాగా చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్‌ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్‌ఐ కె.సతీష్‌లు ఇంటిని పరిశీలించి బాధితుడు మోహనరావు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-06-20T05:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising