ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌లు చోరీ చేసే ముఠా అరెస్టు

ABN, First Publish Date - 2021-10-18T05:06:40+05:30

మోటారుబైక్‌లు, స్కూటీలను దొంగిలిస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 20 బైక్‌లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయభాస్కర్‌ తెలిపారు.

నిందితులతో డీఎస్పీ సీహెచ విజయభాస్కర్‌, రూరల్‌ సీఐ వై.అచ్చయ్య, నకరికల్లు ఎస్‌ఐ పి.ఉదయబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20బైక్‌లు, ఒక స్కూటీ స్వాధీనం

నకరికల్లు, అక్టోబరు17: మోటారుబైక్‌లు, స్కూటీలను దొంగిలిస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 20 బైక్‌లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయభాస్కర్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషనలో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.. నరసరావుపేట పనసతోటకు చెందిన కటారి సాయి కల్యాణ్‌, ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన రుద్రు మహేష్‌, దుద్దుకూరి వెంకటాంజి, మాచవరం మండలం కొత్తగణేషునిపాడు గ్రామానికి చెందిన పసుపులేటి ఏసురత్నంలతోపాటు ఇద్దరు మైనర్లు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మన జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వారు బైక్‌లు చోరీ చేశారు. నకరికల్లు పోలీసులు ఈ ముఠాపై నిఘా ఉంచి అరెస్టు చేశారు. సమావేశంలో నరసరావుపేట రూరల్‌ సీఐ యలగాల అచ్చయ్య, నకరికల్లు ఎస్‌ఐ పేరాల ఉదయబాబులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising